దర్శించి మొక్కుకుంటే ఎంతటి రోగాలనైనా నివృత్తి చేసే క్షేత్రం వైదీశ్వరన్ కోయిల్
దర్శించి మొక్కుకుంటే ఎంతటి రోగాలనైనా నివృత్తి చేసే క్షేత్రం వైదీశ్వరన్ కోయిల్ ఆలయం పేరే ఊరి పేరు కూడా. తమిళనాడులోని చెన్నై నుండి మైలాడుతురై వైపు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. అతి పురాతనమైన, పవిత్రమైన ఆలయం. ఒక మహర్షి తనకి పెద్ద జబ్బు చేయటంతో పరమేశ్వరుని గూర్చి భక్తితో తపస్సు చేయగా పరమేశ్వరుడే స్వయంగా వచ్చి ఆయన జబ్బు నయం చేశాడని స్థల పురాణం. ఈ ప్రాంతంలోని వారు ఎవరైనా సరే ఎటువంటి జబ్బు …