దీపారాధన చేయాలిలా
దీపారాధన చేయాలిలా పంచ లోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేష్ఠం. అయితే మట్టిప్రమిదలను నిత్యపూజకు ఉపయోగించరాదు. తెల్లవారుజామున 3-5 గంటల మధ్య దీపారాధన శుభకరం. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి, మహాలక్ష్మిని స్తుతిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. దీపారాధన చేయాలిలా తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే, ఈతి, గ్రహ బాధలు, దుఃఖాలు తొలిగిపోతాయి. పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే …