పసుపు తాంబూలము వ్రతము కథ

పసుపు తాంబూలము వ్రతము  కథ

ఒక రాజు భార్య యందు ప్రేమ లేక వేశ్య గృహముల యందు  ఉండెను. అందుచే అతని భార్య ప్రతి రోజు  ఏడుస్తూ  , పార్వతిదేవి  పూజలను చేస్తు ఉండేను   . ఒక రోజు  ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా ! నీవు పూర్వము తాంబూలము  దానము చేయకపోవుటం  వాళ్ళ  నీకీజన్మలో నోటి దుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త  వేశ్యాగృహములకు వెళ్ళుతున్నాడు. కావున నీవు నిత్యము  తాంబూల దానము చేసి తాంబూలము తినుము . అట్లు సంత్సరయిన  తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు పోను  “అని పార్వతీ దేవి  చెప్పెను . తెల్లవారిన తరువాత  ఆమె నోము నోచుకొని ప్రతిదినము తాంబూలమందు ఐదు పసుపు కొమ్ములుంచి పేరంటాలుకు  ఇస్తు ఉండేను .

ఉద్యాపనము:- పసుపు, కుంకుమలు వీశేబులముచొప్పున పళ్ళెములోవేసి, చీర, రవికలగుడ్డ, తాంబూలము దక్షిణపెట్టి ముత్తయిదువునకు వాయన మియ్యవలెను.

Read More  నాగపంచమి నోము పూర్తి కథ,Full Story Of Nagapanchami Nomu
Sharing Is Caring:

Leave a Comment