యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పిన ప్రదేశం
యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్పిన ప్రదేశం బరద్వాన్లోని ధర్మరాజు ఆలయం. ధర్మరాజు ధర్మ నిరతిని పరీక్షించదలచాడు యమధర్మరాజు. నీటికోసం కొలను వద్దకు వచ్చిన ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళనీ హతమార్చగా ధర్మరాజే అక్కడికి వచ్చినపుడు యక్షుని రూపంలో యముడు వేసిన యక్షప్రశ్నలకి ధర్మరాజు సమాధానమిచ్చి ఆయనని సంతృప్తి పరిచాడు. అప్పుడు యమధర్మరాజు ‘నీ సమాధానాలు నన్ను తృప్తి పరిచాయి గనుక నీ తమ్ములలో ఒకరిని బ్రతికిస్తాను… ఎవరు కావాలో కోరకో’మనగా ధర్మరాజు నకులుడిని బ్రతికించమన్నాడు. నకులుడే ఎందుకు …